తెలుగు రాష్ట్రాల్లో మిడ్నైట్ షోలు, స్పెషల్ షోలు ఇక లేనట్లేనా..? మూవీ లవర్స్కు అస్తులంగా కొరకుతున్న ప్రమాదాలు
“కరోనా లాక్డౌన్, ఆ తర్వాత చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ అనే మాధ్యమం.. ప్రేక్షకుడు సినిమాను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కథ, కథనాలు నచ్చకపోతే ఎంతటి సూపర్స్టార్ నటించినా ఆ సినిమాను మరో మాట లేకుండా తిరస్కరిస్తున్నారు. దీనికి తోడు పెరిగిన టికెట్ ధరలతో సామాన్యుడికి వినోదం భారంగా మారింది.” “కుటుంబం మొత్తం థియేటర్కి వెళ్లి సినిమా చూడాలంటే రూ.3 వేల నుంచి రూ.4 … Read more
 
					 
						