అనుష్క గురించి వినిపిస్తున్న ఈ వార్తలు నిజమేనా?
అనుష్కాశెట్టి అభిమానులంతా ఆమె స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ఎంత ఆత్రంగా ఎదురుచూస్తున్నారో అనుకోని కారణాల వల్ల ఆ సమయం అంత దూరం జరుగుతూ వస్తోంది. 2020లో ‘నిశ్శబ్దం’ అనే ద్విభాషా చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ఆ తర్వాత ఇప్పటివరకు స్క్రీన్ పై మెరిసింది లేదు. ‘జాతిరత్నాలు’ ఫేం పొలిశెట్టి నవీన్తో కలిసి ఈ అమ్మడు ఓ సినిమాలో నటిస్తుందని తెలియగానే అభిమాన నటిని సిల్వర్ స్క్రీన్ పై చూసి సంతోషపడవచ్చని భావించారు ఆమె … Read more
 
					